కాంగ్రెస్  ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మత్స్య కారులైన ముదిరాజ్ లను బి.సి.ఎ లో చేర్చాలి.. ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య 

హుజూరాబాద్ ఏప్రిల్ 22(బాహు బలం)
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మత్స్యకారులైన ముదిరాజ్ లను బీసీఏలో చేర్చాలని ముదిరాజ్ లపై కుట్రలు రజక సంఘాలకు సమంజసమా..? ఆని ముది రాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య అన్నారు ఈ సందర్భంగా ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తరాలు మారిన తల రాతలు మారని ముదిరాజ్ లను గత కెసిఆర్ ప్రభుత్వంలో మత్స్యకారులుగా గుర్తించినప్పటికీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డీ లోనే కొనసాగించడం సమంజసం కాదని ముదిరాజుల అభివృద్ధిని అడ్డుకోవడం రజక సంఘాల నాయకులకు కూడా భావ్యం కాదని ముదిరాజ్ మహాసభ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ అన్నారు.
దశాబ్దాల కాలంలో కుంటలలో చెరువులలో చేపలు పట్టుకొని జీవిస్తూ చేపల వృత్తిపైనే ఆధారపడి బ్రతుకుతున్న ముదిరాజు ల పైన రాష్ట్ర రజక సంఘం నాయకులు పూసాల సంపత్ కు ఎందుకు కడుపు మంట??అని అన్నారు.

సంఘ నాయకులు వారి సంఘ అభివృద్ధి చూసుకోవాలి కానీ పక్క కులాల ఎదుగుదలను అడ్డుకోవడం ఏమిటని సమ్మయ్య ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా క్షేత్రస్థాయిలో బీసీ కమిషన్ ద్వారా ముదిరాజ్ ల జీవన విధానం స్థితిగతులపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన అనంతరమే బీసీ డీ నుండి బీసీఏలోకి మార్చుతూ జీవో ఎంఎస్ నెంబర్ 15 ని తెచ్చిందని అప్పుడు అడ్డుకున్న రజక సంఘం మళ్లీ ఇన్నాళ్లకు ముదిరాజ్ లకు బీసీఏలోకి వచ్చే అవకాశాలు వస్తే మళ్లీ రజక సంఘం అధ్యక్షుడు పూసాల సంపత్ ముదిరాజులను బిసిఏ లో కి రాకుండా అడ్డుకుంటాం అనడం హేయమైన చర్య అని కోలిపాక సమ్మయ్య ముదిరా జ్అన్నారు.ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేసిఆర్ ప్రభుత్వంలో పూర్తి మత్స్యకారులుగా గుర్తించబడ్డ ముదిరాజ్లను వెంటనే బిసి ఏ లోకి మార్చుతూ జీవో తీసుకురావాలని లేదంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కుల సంఘాలతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని నమ్మవలసి వస్తుందని కొలిపాక సమ్మయ్య ముదిరాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..