పైన పటారం – లోన లొటారం

హుజురాబాద్ (బాహుబలం న్యూస్)ఏప్రిల్ 21. హుజురాబాద్ నడిబొడ్డున , అంబేద్కర్ చౌరస్తాలో ప్రజల సౌకర్యార్థం హుజురాబాద్ పురపాలక సంఘం ఘనంగా ఏర్పాటు చేసి న చలివేంద్రం పైన పటారం లోన లొటారం సామెతను గుర్తు చేస్తోంది. పైన అన్ని హంగు లతో ఉన్న చలివేంద్రం వద్దకు దాహం వేసి వెళ్లిన వాల్లకి నిరాశే ఎదురౌతోంది. చలి వేంద్రం లో త్రాగునీరు గానీ , రంజన్లు గానీ , నీరు పోసే మనుషులు గానీ ఎవరూ లేక వెనక్కి మరలుతున్నారు. అత్యదిక వేడి ఉన్న ఈ మండే ఎండల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం లో త్రాగునీరు దొరికితే బాగుండునని హుజురాబాద్ ప్రజలు మరి యు ఇతరత్రా పనుల మీద ఈ ప్రాంతానికి వచ్చిన సామాన్య ప్రజానీకం వాపోతున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….