బీజేపీ సభ్యత్వానికి మోర్చా పదవికి రాజీనామా.. సిరిపాటి వేణు..

బహుబలం ఏప్రిల్ 20 హుజురాబాద్ :
హుజూరాబాద్ టౌన్ బిజెపి పార్టీ దళిత మోర్చా ఉపాధ్యక్షుడిగా సిరిపాటి వేణు అను నేను గత మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నాను కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల బిజెపి పార్టీ సభ్యత్వానికి మరియు బిజెపి పార్టీ టౌన్ దళిత మోర్చా ఉపాధ్యక్షుడి పదవికి రాజీనామా చేస్తున్నాను ఈ విషయాన్ని
శనివారం రోజున కరీంనగర్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు గంగిటి కృష్ణారెడ్డి కి నా రాజీనామా లేఖను అందజేస్తాను .
ఈరోజు నుండి ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గానే కొనసాగుతాను.. ఇన్ని రోజులు బిజెపి పార్టీలో సహకరించిన నాయకులకు కార్యకర్తలకు పేరుపేరునా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….