కరీంనగర్ పార్లమెంటరీ నాయకులతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి.

హుజూరాబాద్ ఏప్రిల్ 16 బహుబలం.
హైదరాబాదులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం రోజున కరీంనగర్ పార్లమెంట రీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మానకొండూర్ శాసనసభ్యు లు కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వాడ శాసనసభ్యు లు ఆది శ్రీనివాస్ ,సిరిసి ల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి, హుజురాబాద్ నియోజక వర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ల తొ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సమావేశమై కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపుకు అందరు కృషి చేయాలని ఏడు నియోజక వర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడు తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి సూచించారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !