అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ .. పేదల ఆర్థిక రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు సింగారం ప్రేమ్ కుమార్.

హుజురాబాద్ ఏప్రిల్ 15 ,.
హుజురాబాద్ మండలంలోని దమ్మక్కపేట గ్రామంలో సోమ వారం రోజున తెలంగాణ పేదల ఆర్థిక రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో అంబేద్క ర్ జయంతి ఉత్సవాలను
ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పిం చారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ వాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాం గ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపో యే మహనీయుడు డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ అని అంటరాని తనాన్ని వ్యతిరేకి స్తూ .దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అని దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమన్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుం డా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధి కారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారని అన్నారు. అంబేద్కర్ జయంతిని పుర స్కరించుకుని యావత్ భారతావని ఆయన దేశానికి అందించిన విలువైన సేవలను స్మరించుకుంటోందని వారు అన్నారు.కేకులు కట్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్ర మంలో తెలంగాణ పేదల ఆర్థిక రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షులు సింగారం ప్రేమ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బోరుగాల సమ్మయ్య ,(సారయ్య) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లూరి రఘుచారి, కోశాధికారి బోరుగాల సునీల్ ఉపాధ్యక్షుడు ఇల్లందుల సమ్మయ్య,(పోస్టు) 8 వ వార్డు కౌన్సిలర్ బొరుగాల శివకుమార్, 9 వ వార్డ్ కౌన్సిలర్ మెరుగు కొండల్ రెడ్డి, హుజురాబాద్ అంబే ద్కర్ జయంతి కమిటీ అధ్యక్షులు ఎండి.ఖ లీద్ హుస్సేన్, జ్యోతి బాపూలే అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్, బాబు జగ్జీవన్ రావ్ కమిటీ అధ్యక్షులు రొంటాల సుమన్ సీనియర్ అడ్వ కేట్ ముక్కెర రాజు సింగపూర్ ఎంపిటిసి గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి, వేల్పుల రత్నం కాజీపేట శ్రీనివాస్ , సమ్మిరెడ్డి సీనియర్ వార్డు సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..