ఆపదలో తోడుగా నిలిచిన పదో తరగతి మిత్రులు బాధిత కుటుంబానికి రూ. 20,500 ఆర్థిక సాయం అందజేత.

bahubalamtv Reporter
bahubalamtv.in

ఆపదలో తోడుగా నిలిచిన పదో తరగతి మిత్రులు బాధిత కుటుంబానికి రూ. 20,500 ఆర్థిక సాయం అందజేత.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఆగస్టు 31: కష్టాల్లో ఉన్న తమ పదో తరగతి సహచర విద్యార్థినికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. రాంపూర్ గ్రామానికి చెందిన కొక్కుల రజిత భర్త ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఆమె పదో తరగతి క్లాస్‌మేట్స్ చలించిపోయి, తమవంతు బాధ్యతగా రూ. 20,500 (ఇరవై వేల ఐదు వందల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
తోటి విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందించిన మిత్రులందరికీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎల్లయ్య, మిడిదొడ్డి రాజు, నవీన్, రావుల సురేష్, జెట్టి నరేష్, అనిత, పుష్పలత, వనజ తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ఆగస్టు 31: కష్టాల్లో ఉన్న తమ పదో తరగతి సహచర విద్యార్థినికి పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. రాంపూర్ గ్రామానికి చెందిన కొక్కుల రజిత భర్త ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఆమె పదో తరగతి క్లాస్‌మేట్స్ చలించిపోయి, తమవంతు బాధ్యతగా రూ. 20,500 (ఇరవై వేల ఐదు వందల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.
తోటి విద్యార్థిని కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందించిన మిత్రులందరికీ నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎల్లయ్య, మిడిదొడ్డి రాజు, నవీన్, రావుల సురేష్, జెట్టి నరేష్, అనిత, పుష్పలత, వనజ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమల్లో తీవ్ర నిర్లక్ష్యం: నిధులు లేని కార్పొరేషన్లతో కాలయాపన,: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. ఈ నెల 8న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద రెడ్డి సంఘాల భారీ నిరసన దీక్ష. పూర్తి మద్దతు ప్రకటించిన ఓసీ ఐకాస. పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు రెడ్డి కార్పొరేషన్‌కు ₹1,000 కోట్ల నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ప్రధాన డిమాండ్లు.

భూ వివాదాల పరిష్కారానికే డిజిటల్ సర్వే . వన్నారంలో రెవెన్యూ సర్వేను ప్రారంభించిన తహసీల్దార్ విజయ్‌కుమార్ . రైతుల సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమల్లో తీవ్ర నిర్లక్ష్యం: నిధులు లేని కార్పొరేషన్లతో కాలయాపన,: ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు. ఈ నెల 8న హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద రెడ్డి సంఘాల భారీ నిరసన దీక్ష. పూర్తి మద్దతు ప్రకటించిన ఓసీ ఐకాస. పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు రెడ్డి కార్పొరేషన్‌కు ₹1,000 కోట్ల నిధులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు ప్రధాన డిమాండ్లు.