నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు.

bahubalamtv Reporter
bahubalamtv.in

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు.

బాహు బలంన్యూస్, మానకొండూరు ఆగస్టు 26,:మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన ఓసీ జేఏసీ నాయకుడు రెడ్డి సంపత్ రెడ్డి - మాజీ ఎంపీటీసీ రెడ్డి కల్యాణి దంపతుల కుమారుడు కృష్ణ చైతన్య రెడ్డి, వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన పాకాల శ్రీనివాస్ రెడ్డి కుమార్తె ప్రణీతల వివాహం చల్లూరులోని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వరుడి తండ్రి రెడ్డి సంపత్ రెడ్డి, వధువు తండ్రి పాకాల శ్రీనివాస్ రెడ్డిలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

బాహు బలంన్యూస్, మానకొండూరు ఆగస్టు 26,:మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన ఓసీ జేఏసీ నాయకుడు రెడ్డి సంపత్ రెడ్డి – మాజీ ఎంపీటీసీ రెడ్డి కల్యాణి దంపతుల కుమారుడు కృష్ణ చైతన్య రెడ్డి, వీణవంక మండలం దేశాయిపల్లి గ్రామానికి చెందిన పాకాల శ్రీనివాస్ రెడ్డి కుమార్తె ప్రణీతల వివాహం చల్లూరులోని ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు పోలాడి రామారావు ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వరుడి తండ్రి రెడ్డి సంపత్ రెడ్డి, వధువు తండ్రి పాకాల శ్రీనివాస్ రెడ్డిలకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

భూ వివాదాల పరిష్కారానికే డిజిటల్ సర్వే . వన్నారంలో రెవెన్యూ సర్వేను ప్రారంభించిన తహసీల్దార్ విజయ్‌కుమార్ . రైతుల సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…

సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలి.. ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి. వన్నారంలో ఘన స్వాగతం పలికిన జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు… రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

భూ వివాదాల పరిష్కారానికే డిజిటల్ సర్వే . వన్నారంలో రెవెన్యూ సర్వేను ప్రారంభించిన తహసీల్దార్ విజయ్‌కుమార్ . రైతుల సమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యం. రైతు ప్రజా సంఘాల ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు…