రాంపూర్ 3వ వార్డులో రాం సారయ్య దూకుడు

బాహు బలంన్యూస్ హుజురాబాద్ డిసెంబర్ 14: రాంపూర్ గ్రామపంచాయతీ మూడవ వార్డు ఎన్నికల్లో బీరువా గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థి రాం సారయ్య గట్టి పోటీని విసురుతూ ప్రజల మద్దతును ఆకర్షిస్తున్నారు. బ్యాలెట్‌ పేపరులో ఐదవ నంబర్ వద్ద ఉన్న తన గుర్తు బీరువా గుర్తుకు ఓటు ఇవ్వాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
వార్డు సమగ్రాభివృద్ధి తన లక్ష్యమని సారయ్య స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ప్రస్తుతం పూర్తి కాకుండా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి, మురుగునీటి పారుదల సమస్యలను శాశ్వతంగా తొలగిస్తానని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటి సదుపాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.వార్డులో ఇప్పటివరకు సిసి రోడ్లు లేని ప్రాంతాలను గుర్తించి, వాటి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని వెల్లడించారు. బీసీ సామాజిక వర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. రాత్రివేళల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అన్ని వీధుల్లో వీధి దీపాల ఏర్పాటు చేపడతానని హామీ ఇచ్చారు.”

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..