రాంపూర్ 3వ వార్డులో రాం సారయ్య దూకుడు

బాహు బలంన్యూస్ హుజురాబాద్ డిసెంబర్ 14: రాంపూర్ గ్రామపంచాయతీ మూడవ వార్డు ఎన్నికల్లో బీరువా గుర్తుతో పోటీ చేస్తున్న అభ్యర్థి రాం సారయ్య గట్టి పోటీని విసురుతూ ప్రజల మద్దతును ఆకర్షిస్తున్నారు. బ్యాలెట్‌ పేపరులో ఐదవ నంబర్ వద్ద ఉన్న తన గుర్తు బీరువా గుర్తుకు ఓటు ఇవ్వాలని ఆయన ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
వార్డు సమగ్రాభివృద్ధి తన లక్ష్యమని సారయ్య స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధిస్తే వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.ప్రస్తుతం పూర్తి కాకుండా ఉన్న డ్రైనేజీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి, మురుగునీటి పారుదల సమస్యలను శాశ్వతంగా తొలగిస్తానని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన మంచినీటి సదుపాయం అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.వార్డులో ఇప్పటివరకు సిసి రోడ్లు లేని ప్రాంతాలను గుర్తించి, వాటి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని వెల్లడించారు. బీసీ సామాజిక వర్గ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బీసీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. రాత్రివేళల్లో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అన్ని వీధుల్లో వీధి దీపాల ఏర్పాటు చేపడతానని హామీ ఇచ్చారు.”

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….