సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయి పై దాడికి ప్రయత్నం రాజ్యాంగ విరుద్ధం. జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

బాహుబలం న్యూస్ కరీంనగర్ అక్టోబర్ 10
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయి పై దాడికి ప్రయత్నించడం రాజ్యాంగ విరుద్ధమని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి తీవ్రంగా ఖండించారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాది సనాతన ధర్మం పేరుతో ప్రధాన న్యాయమూర్తిని కించపరచడం అంటే భారత న్యాయవ్యవస్థను అవమానించినట్టేనని ఇలాంటి దాడికి పాల్పడే ప్రయత్నం చేసిన న్యాయవాదిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వాసు వడ్లూరి న్యాయవ్యవస్థను కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !