ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు శుభాకాంక్షలు. జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి.

బాహు బలంన్యూస్ పరకాల సెప్టెంబర్ 12:
భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్ కు జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

శుక్రవారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపొందిన సీపీ రాధాకృష్ణన్ తన పదవి కాలంలో ఉపరాష్ట్రపతి బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేసుకోవాలని ఆశిస్తున్నట్లు వాసు వడ్లూరి తెలిపారు.
శుభాకాంక్షలు తెలిపిన వాసు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !