అనారోగ్యంతో మృతి చెందిన కన్న ప్రతాప్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి బృందం.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 08; హుజురాబాద్ మండలం, కాట్రపల్లి గ్రామానికి చెందిన కన్న ప్రతాప్ గౌడ్ ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందించింది.
సోమవారం తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎర్ర కుమార్, మండల అధ్యక్షులు పొడిశెట్టి రాజకుమార్ ఆధ్వర్యంలో పరామర్శ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మృతుడు ప్రతాప్ గౌడ్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి కొంత నగదు సాయం కూడా అందించారు.
ఈ కార్యక్రమంలో హనుమండ్ల నవీన్ రెడ్డి, కొండపాక రాము, రెంటాల రాజకుమార్ కరాటే, దేవునూరు మధుకర్, గొర్రె దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా గ్రామంలో చనిపోయిన ప్రతాప్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..