అనారోగ్యంతో మృతి చెందిన కన్న ప్రతాప్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి బృందం.

బాహు బలంన్యూస్ హుజూరాబాద్ సెప్టెంబర్ 08; హుజురాబాద్ మండలం, కాట్రపల్లి గ్రామానికి చెందిన కన్న ప్రతాప్ గౌడ్ ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి అతని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సాయం అందించింది.
సోమవారం తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎర్ర కుమార్, మండల అధ్యక్షులు పొడిశెట్టి రాజకుమార్ ఆధ్వర్యంలో పరామర్శ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మృతుడు ప్రతాప్ గౌడ్ కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి కొంత నగదు సాయం కూడా అందించారు.
ఈ కార్యక్రమంలో హనుమండ్ల నవీన్ రెడ్డి, కొండపాక రాము, రెంటాల రాజకుమార్ కరాటే, దేవునూరు మధుకర్, గొర్రె దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా గ్రామంలో చనిపోయిన ప్రతాప్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….