ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడికి సన్మానించిన సైదాపూర్ మండలం ముదిరాజ్ మహాసభ నాయకులు..

బాహు బలంన్యూస్ సైదాపూర్ ప్రతినిధి సబ్బని వెంకటస్వామి,సెప్టెంబర్ 07;
కరీంనగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు గీకురు రవన్న ను సైదాపూర్ మండలం ముదిరాజ్ మహాసభ నాయకులు ఆదివారం ఘనంగా సన్మానించారు. ముదిరాజ్ సమాజం బలోపేతానికి, సంక్షేమానికి రవన్న చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో సైదాపూర్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు రేగుల అశోక్ ముదిరాజ్, తెలంగాణ ఉద్యమకారుడు వస్తాదుల సదానందం ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ మండల PRO గుళ్ల అజయ్ ముదిరాజ్, మరియు హుస్నాబాద్ నియోజకవర్గ యువత ఇంచార్జ్ మద్ది పవన్ ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులంతా రవన్నకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో కూడా ముదిరాజ్ సమాజం కోసం రవన్న మరింత కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….