చెల్పూర్ పిహెచ్‌సీ ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 25: హుజురాబాద్ మండలం,చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సీ) ఆధ్వర్యం లో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్క రించుకుని ఘనంగా ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో పిహెచ్‌సీ సూపరింటెండెంట్ డాక్టర్ మధుకర్,వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మధుకర్ మాట్లాడుతూ,మలేరియా వ్యాధి దోమ కాటు వల్ల వస్తుందని నివారణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచు కోవడం ద్వారా మరియు దోమల నివారణ చర్యలు చేపట్టడం ద్వారా మలేరియాను అరికట్టవచ్చని ఆయన సూచించారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, హుజూరాబాద్‌లో కూడా ప్రపంచ మలేరియా దినోత్సవ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో డాక్టర్ జరీనా (మామిండ్ల వాడ) పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….