హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌ను కలిసిన బేడ బుడగ జంగం సంఘం నేతలు

బాహుబలం న్యూస్
bahubalamtv.in

హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌ను కలిసిన బేడ బుడగ జంగం సంఘం నేతలు

19 Apr 2025, 9:28 am BAHUBALAM NEWS

బాహు బలంన్యూస్ హైదరాబాద్, ప్రతినిధి ఏప్రిల్ 19: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను బేడ బుడగ జంగం సంఘం నేతలు ఈరోజు కలిశారు. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణలో నివసిస్తున్న బేడ బుడగ జంగాలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని వారు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా, ఏ గ్రూపులో 15 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆ గ్రూపులో మెజార్టీ కులమైన బుడగ జంగాలకు చైర్మన్ పదవిని ఇవ్వాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పత్తి భాషా శివ, రాష్ట్ర కో సెక్రెటరీ కళ్లెం ముత్తు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దేవుడు కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పెర జంగయ్య, మరియు కుల పెద్దలు పత్తి బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

Generating image…

బాహు బలంన్యూస్ హైదరాబాద్, ప్రతినిధి ఏప్రిల్ 19: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను బేడ బుడగ జంగం సంఘం నేతలు ఈరోజు కలిశారు. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణలో నివసిస్తున్న బేడ బుడగ జంగాలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని వారు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా, ఏ గ్రూపులో 15 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆ గ్రూపులో మెజార్టీ కులమైన బుడగ జంగాలకు చైర్మన్ పదవిని ఇవ్వాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పత్తి భాషా శివ, రాష్ట్ర కో సెక్రెటరీ కళ్లెం ముత్తు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దేవుడు కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పెర జంగయ్య, మరియు కుల పెద్దలు పత్తి బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

bahubalamtv Reporter
bahubalamtv.in

హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌ను కలిసిన బేడ బుడగ జంగం సంఘం నేతలు

బాహు బలంన్యూస్ హైదరాబాద్, ప్రతినిధి ఏప్రిల్ 19: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్‌ను బేడ బుడగ జంగం సంఘం నేతలు ఈరోజు కలిశారు. స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా తెలంగాణలో నివసిస్తున్న బేడ బుడగ జంగాలు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని వారు మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా, ఏ గ్రూపులో 15 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, ఆ గ్రూపులో మెజార్టీ కులమైన బుడగ జంగాలకు చైర్మన్ పదవిని ఇవ్వాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పత్తి భాషా శివ, రాష్ట్ర కో సెక్రెటరీ కళ్లెం ముత్తు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు దేవుడు కుమార్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కప్పెర జంగయ్య, మరియు కుల పెద్దలు పత్తి బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

తెలంగాణ సిద్ధాంతకర్తకు సగర్వ నివాళి:… జయశంకర్ సార్ ఆశయాల సాధనే అసలైన అంజలి! స్వరాష్ట్ర స్వప్నాన్ని విశ్వవ్యాప్తం చేసిన అమర జ్ఞాని.. కరీంనగర్‌లో ఘనంగా జయంతి వేడుకలు. ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..