ఐ కే పి కార్యాలయం లో ఏసీబీ దాడులు..

బాహు బలంన్యూస్ జమ్మికుంట ప్రతినిధి : జమ్మికుంట పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏ సి బి .డీఎస్పీ రమణమూర్తి ,ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు .ఐకెపి కార్యాలయంలో సిసిగా పనిచేస్తున్న సురేష్ పదివేల లంచం తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు రెడ్ అండ్ గా పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే..
జమ్మికుంట మండలం పెద్దంపల్లి గ్రామంలో వివో ఏ (విలేజ్ ఆర్గనైజర్ అసిస్టెంట్) గా పనిచేస్తున్న స్వప్న కు గత ఐదు నెలల జీతం మంజూరు చేయడానికి సిసి (కమ్యూనిటీ కోఆర్డినేటర్) సురేష్.20000 డిమాండ్ చేయగా తను అంత ఇవ్వలేనని సి సి,సురేష్ ను బ్రతిమాలిన వినలేదన్నా రు.దీనితో చేసేది ఏమీ లేక ఏసీబీ ని ఆశ్రయించానని అన్నారు.గతంలో కూడా సురేష్ తన జీతం నుండి సగం జీతం ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలిపారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….