మృతదేహానికి నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్..

బాహుబలం,న్యూస్ హుజురాబాద్, ప్రతినిధి:
హుజురాబాద్ నియోజకవర్గం దమ్మక్కపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ హెడ్ పోస్ట్ మాస్టర్ ఇల్లందుల సమ్మయ్య తల్లి ఇల్లందుల లింగమ్మ,అనారోగ్యంతో మృతిచెందగా వారి పార్థివదేహనికి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీన ర్ ఇమ్మడి దయాకర్,మృతదేహాని పూలమాలవేసి నివాళు లర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసినా రు.ఈ కార్యక్రమం లో మాదిగల ఐక్య సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ సారయ్య ,ద్రవిడ మహాసభ కన్వీనర్ రామ్ రాజేశ్వర్ ,బొడిగ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !