రామగుండం నియోజకవర్గం ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులుగా పోతుల జానయ్య (జాన్)…

బాహు బలం న్యూస్ రామగుండం ప్రతినిధి:మార్చ్ 29.
రామగుండం నియోజకవర్గం ప్రెస్ క్లబ్ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా సాగాయి.డీజేఫ్ జాతీయ,రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కోల శ్రీనివాస్,పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి కుమార్,జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్ లు హాజరై ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు.ఈ ఎన్నికలలో ఉపాధ్యక్షులుగా పోతుల జానయ్య ఏకగ్రీవంగా ఎన్నికైనారు.ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పోతుల జానయ్య (జాన్ ) మాట్లాడుతూ…రామగుండం నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్,డీజేఫ్ ప్రతిష్టతకు, ఉనికికి,విస్తృతికి కృషి చేయడమే కాక, జర్నలిస్టుల హక్కులు, మౌలిక సౌకర్యాలు, సమస్యలపరిష్కారం, జర్నలిస్టుల పట్ల అక్రమకేసుల బనాయీంపులను, దాడులను ఎదుర్కోవడం, తదితర అంశాలపట్ల ప్రెస్ క్లబ్ నాయకత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు.నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షలు పోతుల జానయ్య ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….