అంబేద్కర్ 134వజయంతి కమిటీ అధ్యక్షుడి గా మారేపల్లి శ్రీనివాస్ ఎన్నిక .

బాహు బలంన్యూస్, హూజురాబాద్ ప్రతినిధి మార్చి 26:

హుజురాబాద్ పట్టణంలో BSR గార్డెన్ లో మంగళవారం రోజున అంబేద్కర్ 134 వ జయంతి కమిటీ ఎన్నిక సమావేశం మాజీ అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ మహమ్మద్ కాలిక్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా, కుల సంఘాల నాయకులు అంబేద్కర్ వాదులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో 134 వ అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షుడిగా మారేపల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఆలేటి రవీందర్ , రుద్రారపు రామచంద్రం, బొరగాల సారయ్య, డాక్టర్ తడికమళ్ళ శేఖర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా ఎన్నికైన మారేపల్లి శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మరియు ప్రజాసంఘాల నాయకులు సొల్లు బాబు, కొండ్ర నరేష్ , కొలిపాక శంకర్, చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, ఎర్ర రమేష్, తునికి సమ్మయ్య, తునికి వసంత్ , ఎర్ర శ్రీధర్, రొంటాల రాజ్ కుమార్, ఉప్పు శ్రీనివాస్ , రొంటాల సుమన్, వేముల పుష్పలత, సొల్లు సునీత, మొలుగు రాధ, ఎర్ర రాజ్ కుమార్, ఎర్ర నాగరాజు, మొలుగు శ్రీనివాస్, సందెల వెంకన్న, మట్టేడ ప్రకాష్, కలవల మల్లయ్య , మొలుగూరి ప్రభాకర్, రామ్ రాజేశ్వర్ , బొడ్డు ఐలయ్య , తదితరులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు . అంబేద్కర్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రచారం చేయాలని ఆకాంక్షించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..