మాసాడి సంపత్ రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన రైతు ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ మార్చి 14
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండల సిరసపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు మాసాడి సంపత్ రావు సతీమణి పుష్పలత ఇటీవలే మృతి చెందగా శుక్రవారం సిర్సపల్లి గ్రామంలోని వారి నివాసంలో రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు పోలాడి రామారావు నాయకుల తో కలిసి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతురాలి కుమార్తి మానకొండూర్ మండలంలోని వన్నారం గ్రామ పంచాయతి తాజ మాజీ సర్పంచ్ పోలాడి కవితా వంశీదర్ రావు ను, యితర కుటుంబ సభ్యులను ఓదార్చారు.ఈ కార్యక్రమంలో పోలాడి రామారావు తోపాటు ఎన్ ఎస్ ఆర్ డైరి చైర్మన్ నాయినేని సంపత్ రావు, నాయకులు పోల్సాని రామారావు,ఎడవెల్లి కొండాల్ రెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, జనగామ దేవేందర్ రావు,పోలాడి యాదగిరి రావు,ప్రభాకర్ రావు,రవీందర్ రావు, వెంకటేశ్వర్ రావు,జగన్మోహన్ రావు,వెంకటరమణారావు తాటిపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు గత రెండు రోజుల క్రితం బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జీ వీ రాంకిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ తాళ్ళపల్లి శంకర్ గౌడ్ తదితరులు రామారావు తో కలిసి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించినట్లు నాయకుల తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..