ఓటు నిర్లక్ష్యం తగదు. పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రాటిక్ (PPID ) తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గడ్డం రఘు.

బాహు బలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ మార్చి 05:
మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ MLC ఎన్నికల్లో ఉపాద్యాయులు మరియు గ్రాడ్యుయట్లు సరిగా ఓటును ఉపయోగించుకో కపోవడం చాలా బాధాకరం అని పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రాటిక్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గడ్డం రఘు అన్నారు. Dr.Br అంబేద్కర్ గత 30 సంవత్సరాల పోరాట ఫలితమే ఓటు హక్కును కలిపించారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టి ప్రజలకు వరం లాంటిదని ఎన్నికల అధికారులు అవగాహన కల్పించి దేశ విదేశాలలా గా కొన్ని విధాల చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలైతే ప్రభుత్వం సరఫరా చేసే పౌర సరఫరాలను ఒక నెల రైస్ రద్దు చేయాలని లేదా ప్రభుత్వ అధికారులైతే ఒక నెల వేతనం రద్దు చేయాలని ఇలాంటి చర్యలు తీసుకోవాలని పీపుల్స్ పార్టీ ఆఫ్ ఇండియా డెమోక్రాటిక్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులు గడ్డం రఘు అన్నారు.ఈ సమావేశంలో ముఖ్య సలహాదారూ సంధ్యేల వెంకన్న సభ్యులు డి.ప్రభాకర్ కే.రాజేష్, పోగుల రాజశేకర్,ములుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !