అక్రమాల పుట్టగా హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి కార్యాలయం..మధ్యాహ్నం 12 గంటలకే ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోయిన అధికారులు..మాచనపల్లి మాజీ వార్డ్ సభ్యులు పర్లపెల్లి విజయ్ కుమార్…

మధ్యాహ్నం 12 గంటలకే ఆఫీసుకు తాళం వేసి వెళ్లిపోయిన అధికారులు.. -నిరుపేదలకు అండగా నిలవాల్సిన సహాయ కార్మిక అధికారి ..

-12 గంటలకి వెళ్ళిపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించిన.. -మాచనపల్లి మాజీ వార్డ్ సభ్యులు పర్లపెల్లి విజయ్ కుమార్..

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 23:

సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన హుజురాబాద్ సహాయ కార్మిక అధికారి వారి కార్యాలయ సిబ్బంది మధ్యాహ్నం 12 గంటలకి కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయిన వైనం శనివారం హుజురాబాద్ లో నెలకొంది. ఈ మేరకు జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామ పంచాయతీ మాజీ వార్డ్ సభ్యులు పల్లెపల్లి విజయ్ కుమార్ తన పర్సనల్ పని మీద హుజురాబాద్ లోని సహాయ కార్మిక అధికారి కార్యాలయానికి వెళ్ళగా 12 గంటలకే తాళం వేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. కనీసం ఫోన్ ద్వారా నైనా మా సమస్య చెప్పుకుందామని ఫోన్ చేస్తే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ వేయడం లేదని వ్యక్తం చేశాడు. ప్రతిరోజు ఎంతోమంది నిరుపేద ప్రజలు లేబర్ లైసెన్స్, లేబర్ కార్డు గురించి క్రైమ్ ల గురించి లేబర్ కార్డు రెన్యువల్ కోసం ఈ ఆఫీస్ కు వస్తూ ఉంటారని,కానీ ఈ అధికారులు మాత్రం 12 గంటలకు తాళాలు వేసుకొని వెళ్లిపో తే ఎట్లా అని అధికారులను ప్రశ్నించారు. పై విషయాన్ని పురస్కరించుకొని పై అధికారుల కు ఫోన్ ద్వారా సంభాషించగా వారు మాట్లాడుతూ.. సదరు అధికారి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మేము కూడా పై విషయాన్ని పురస్కరించుకొని చర్యలు వేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిదంగా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయి..దళారులకు లేదా బ్రోకర్ వ్యవస్థకు లేబర్ ఆఫీసర్ పెద్ద పీట వేస్తున్నారని, ఈ సహాయ కార్మిక అధికారి పరిధిలో 2500కు పైచిలుకు కేసులను పెండింగ్ లో ఉన్నాయని ఈ అధికారి బ్రోకర్ల ద్వారా ఒక పైలుకు సుమారుగా 3. వేల రూపాయ లు ఇస్తే గాని పని చేయడం లేదని,సామాన్య ప్రజలు వెళితే ఫైలు తీసుకొని సుమారు 9 నుండి 10 నెలలు తిప్పించుకొని మీరు ఇచ్చినటువంటి ఫైలు కనబడడం లేదని, మళ్లీ ఫైల్ ఇవ్వమని చెప్పడం జరుగుతుందనీ అన్నారు.సంబందిత అధికారీ పైన ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని ఉన్నతాధికారులు,ఇప్పటికైనా ఈ అధికారి పైన ఉన్నత అధికారులు ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయాలని, నిరుపేద ప్రజలకు అండగా నిలిచే అధికారిని ఏర్పాటు చేయాలని, జిల్లా కలెక్టర్ పై విషయాన్ని పురస్కరించుకొని స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ విషయం జిల్లా కలెక్టర్.జిల్లా ఇంచార్జ్ మంత్రి తదితరుల దృష్టికి తీసుకెళ్లి ధర్నా రాస్తారోకోలతో పాటు (ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు వేస్తామని డిమాండ్ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..