పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందేర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తా.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్.

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 09: ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్,అదిలాబాద్, మెదక్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్, విద్యాసంస్థల అధినేత వూట్కూరి నరేందేర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాస్ అన్నారు..ఆదివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళన సభలో శ్రీనివాస్ మాట్లాడుతూ నరేందర్ రెడ్డి సార్ తో నాకు 1997 నుండి ఇప్పటివరకు సార్ తో నాకు పరిచయాలు ఉన్నాయని , ఈ ప్రాంత వాసుడను కానీ కరీంనగర్లో ఉంటుపి0న్నానని ఈ ప్రాంతంలో ఉన్న పట్ట భద్రులతో అనేక పరిచయాలు ఉన్నందున హుజురాబాద్ జమ్మికుంట ఇల్లంతకుంట వీణవంక పలు మండలాల్లో పట్టభద్రులతో మమేకమై మన నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయా లని ప్రతి పట్టభద్రుని ఇల్లు ఇల్లు తిరిగి నరేందర్ రెడ్డి సార్ గెలుపు లక్ష్యంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….