హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన వివిధ సంస్థల ప్రతినిధులు….

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 03
హుజూరాబాద్ మున్సిపాలిటీకి ఇటీవల బదిలీపై వచ్చిన కె. సమ్మయ్య ని “పీవీ సేవా సమితి,”సిద్దార్థ్ నగర్ కాలని హుజురాబాద్ వారు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి భగవద్గీతను బహుకరిం చారు. కమిషనర్ సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగంతో బాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని తద్వారా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమా లు ప్రజలకు మరింత చేరువ అవుతాయని అన్నారు. మున్సిపాలిటీ నిర్వహించే సేవ కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో నిర్వహిస్తామని అన్నారు. *పీవీ సేవా సమితి,* సిద్దార్ నగర్ కాలని అధ్యక్షులు తూము వెంకట్ రెడ్డి సాగి వీరభద్ర రావు మాట్లాడుతూ హుజూ రాబాద్ మున్సిపాలిటీగా ఏర్పాటు అయినప్పటి నుండి అతి తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. దీనికి ప్రధాన కారణం అధికారులు, ప్రజా ప్రతినిధుల సమన్వయం…తోపాటు బల్దియా పరిధిలోని సమస్యలపై అవగహన, అంకితభావం ఉండడం అని తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సహకారంతో తమ సంస్థలద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు . భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలందించి ప్రజల మన్ననల ను పొందాలని సూచించారు. అలయన్స్ అద్యక్షుడు, కోశాధికారి బి.మనోజ్, బి. రామ లింగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి టి. మాధవ రావు పిడి రాజి రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులు కె.సదానందం, వేల్పుల ప్రభాకర్, కాసర్ల శ్రీహరి ముక్కెర కన్నయ్య తదితరులు పాల్గొన్నారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..