అన్ని వర్గాలకు సమన్యాయం చేసే బడ్జెట్ పోలాడి రామారావు…

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్
పేదలకు,మహిళలకు,రైతులకు,వేతన జీవులకు, యువత కు ఎంతో మేలు చేస్తూ అభివృద్ది,సంక్షేమం,పెట్టుబడులకు ఊతమిచ్చేలా వికసిత్ భారత్ వికసించేలా కేంద్ర భడ్జెట్ భేషుగ్గా ఉందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పేర్కొంటూ బడ్జెట్ ప్రవేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుఅభినందనలు,దన్యవాదాలు తెలుపుతున్నట్ల రామారావు తెలిపా రు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !