అన్న దాతలు దాన్య రాశులతో,పాడి పంటలతో కళకళలాడాలి. రైతులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. పోలాడి రామారావు

బాహు బలం న్యూస్ కరీంనగర్ జనవరి 15:
అన్నదాతలకు అత్యంత ప్రీతి పాత్రమైనది కనుమ పండుగ అని ఏడాది పొడవునా తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులు,ఎద్దులను కృతజ్ఞతాపూర్వకంగా పూజించి,వాటిని ప్రేమతో చూసుకునే కర్తవ్యాన్ని ఈ కనుమ బోదిస్తుందని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నాదాతలందరికి కనుమ పండుగ శుభాకాం క్షలు తెలిపారు.మీ ఇల్లు దాన్యారాశులతో నిండుగా,పాడి పంటలతో పచ్చగా కళకళలాడాలని ఆకాంక్షించారు.ఎంత ఎదిగినా,కాలంమారినా తరగని అనుబంధ సంపద మనదని మన విలువలను కాపాడుకుంటూ,మన సంప్రదాయాలను మరిచిపోకుండా ముందుకు సాగుదామన్నారు.ప్రతి ఒక్కరూ గోమాతను పూజించి ఎద్దులను,గోవులను పశుసంపదను పెంచుతూ సేంద్రియ,ప్రకృతి వ్యవసాయంచేసి ఆరోగ్యకరమైన కాలుష్యరహిత జీవనాన్ని గడపాలని రామారావు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….