మృతుల కుటుంబాలను పరామర్శించిన జీవీ రామకృష్ణారావు, నారదాసు లక్ష్మణ్ రావు .

బాహు బలం న్యూస్ ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలంలోని వన్నారం గ్రామంలో ఇటీవల మరణించిన గ్రామ మాజీ సర్పంచ్ కీ.శే.పోలాడి రామారావు,బీఆర్ఎస్ గ్రామ ప్రథాన కార్యదర్శి ఆకునూరి లక్ష్మణ్ మాతృమూర్తి,బీ ఆర్ ఎస్ యూత్ అధ్యక్షుడు ఆకునూరి రమేష్ నానమ్మ గారైన కీ.శే.ఆకునూరి నర్సమ్మ గార్ల కుటుంబ సభ్యులను బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు,సూడా మాజీ చైర్మన్ జీ వీ రామకృష్ణారావు,బీ ఆర్ ఎస్ రాష్ట్ర ప్రథాన కార్యదర్శి,మాజీ ఎం ఎల్ సి నారదాసు లక్ష్మణ్ రావు,మానకొండూర్ మండల పార్టీ అధ్యక్షుడు,మాజీ జెడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్ గౌడ్,బీఆర్ఎస్ నియోజక వర్గ అధికార ప్రతినిధి శాత్రాజు యాదగిరి లు శనివారము వన్నారం గ్రామంలోని వారి నివాసంలో కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపి ఓదార్చారు.మృతుని రామారావు చిన్న కర్మ కార్యక్రమంలో నాయకులు పాల్గొని మృతిని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మృతురాలు నర్సమ్మ కుటుంబ సభ్యులను వారి నివాసంలో నాయకులు కలిసి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు పోలాడి రామా రావు,పిట్టల మధు,జనగామ దేవేందర్ రావు,నెల్లి శంకర్,గంగుల రవి,పోలాడి వంశీధర్ రావు,ఆకునూరి రమేష్,తాళ్ళపల్లి సంపత్,బాకారపు రాములు,గడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !