వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా కోయల్ కార్ శ్యామ్

బాహుబలం న్యూస్ ప్రతినిధి హుజురాబాద్ డిసెంబర్ 12; వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా హుజురాబాద్ కు చెందిన కోయల్ కార్ శ్యామ్ ను నియమిస్తున్నట్లు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ ఫౌం డర్ /ఛైర్మెన్ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ గురువారం హైద రాబాద్ జాతీయ కార్యాలయ ఆవరణలో జరిగిన సమా వేశకార్యక్రమం లో మెంబర్ షిప్ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారుడిని మేల్కొలిపే దిశగా పని చేయాలని,ప్రజలను అప్రమత్తం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !