రాష్ట్రంలో పెండింగ్ ఫీజు బకాయిల పాపం టిఆర్ఎస్ ప్రభుత్వానిదే… కాంగ్రెస్ ప్రభుత్వం పీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి.ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీ,ఎన్,ఎస్,ఎఫ్ రాష్ట్రస్థాయి నాయకుల సమావేశంలో పాల్గొన్న మోతె రాజిరెడ్డి ….

బాహుబలం న్యూస్ హైదరాబాద్ డిసెంబర్ 06:తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టీ,ఎన్,ఎస్,ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలకు సంబంధించిన సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టి,ఎన్,ఎస్,ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ మాజీ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి మాట్లాడుతూ ఫీజు బకాయిల పాపం టిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని 8500 కోట్ల రూపాయలను సకాలంలో చెల్లించకపోవడం వలన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురికావడం జరుగుతుందని పెండింగ్ ఫీజు బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు.విద్యార్థులు వారి ఉన్నత విద్యా చదువుకోవడానికి కావలసిన సర్టిఫికెట్లను పొందలేక ఇబ్బందులు పడుతున్నారని మరొకవైపు కళాశాలలోని అధ్యాపకులకు జీతాలను చెల్లించ లేక కళాశాలలు ఆర్థిక ఇబ్బందులకు గురి కావడం జరుగు తుందని ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….