🗓 అక్టోబర్ 20 – చరిత్రలో నేడు
———————————————-★
💥సంఘటనలు💥
1774: భారత్లో ఈస్టిండియా కంపెనీ పాలనను రద్దుచేస్తూ కొత్తచట్టం. బ్రిటన్ పాలకుల ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు.
1920: సెన్సార్ బోర్డు తొలిసారిగా ఒక చిత్రానికి రీళ్ల సంఖ్య, నిడివిని పేర్కొంటూ సర్టిఫికెట్ జారీ చేసింది.
1947: కాశ్మీర్ ప్రాంతంపై భారత్ పాకిస్తాన్ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు.
1962: పంచశీల ఒప్పందానికి విరుద్ధంగా చైనా భారత్పై దాడి చేసింది
🎂జననాలు🎂
1855: గోవర్ధన్రాం త్రిపాఠీ, గుజరాతీ నవలా రచయిత. (మ.1907)
1930: లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017)
1935: నిర్మలానంద, తెలుగు సాహితీవేత్త, ప్రజాసాహితి పత్రిక గౌరవ సంపాదకుడు. (మ.2018)
1938: రాజబాబు, తెలుగు సినిమా హాస్యనటుడు. (మ.1983)
1951: కందుకూరి శ్రీరాములు, కవి, ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.
1978: వీరేంద్ర సెహ్వాగ్, భారతదేశ క్రికెట్ మాజీ క్రీడాకారుడు.
1986: ప్రియాంక శర్మ, భారతీయ నటి.
2012: గడ్డం నిత్యా భావన, మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ.
🌹మరణాలు🌹
1990: కోన ప్రభాకరరావు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్. (జ.1916)
2010: పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ మాజీ చైర్మెన్. (జ.1919)
2011: అమరపు సత్యనారాయణ, నటుడు, గాయకుడు, రంగస్థల కళాకారుడు. (జ.1937)
🌍ప్రత్యేకమైన దినాలు🌍
👉ప్రపంచ గణాంక దినోత్సవం.
👉ప్రపంచ ఆస్టియో పోరోసిస్ ( ఎముకల సంబంధ వ్యాధి ) రోజు.
👉పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఆక్టోబర్ 15-21










