ఉన్నత విద్యావ్యవస్థలో ఉన్నత పదవులు

ఉన్నత విద్యావ్యవస్థలో ఉన్నత పదవులు పొందిన ముగ్గురు మాదిగ ప్రొఫెసర్లకు శుభాకాంక్షలు….

గౌ. శ్రీ మంద కృష్ణ మాదిగ గారి పోరాట ప్రభావం వలన ఉన్నత విద్యారంగానికి సంబంధించిన పదవుల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మాదిగ బిడ్డలను ఉన్నత పదవుల్లో నియమించింది.

అకడమిక్ పరంగా, అడ్మినిస్ట్రేటివ్ పరంగానూ అద్భుతమైన నైపుణ్యం కలిగిన మాదిగ ప్రొఫెసర్లకు ఉన్నత పదవులు లభించడం పట్ల మాదిగలు మరియు ఉప కులాల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం గారు ( ఓయూ)
ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ గా నియమితులైనారు.

ప్రొఫెసర్ M. కుమార్ గారు (ఓయూ)
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులైనారు..

ప్రొఫెసర్ గోవర్దన్ గారు ( JNTU)
బాసర RGUKT వైస్ ఛాన్సలర్ (IC) గా నియమితులైనారు.

ఈ ముగ్గురూ ఇప్పటికీ యూనివర్సిటీలలో వివిధ పదవులను చేపట్టి సమర్థులుగా పేరు తెచ్చుకున్నారు.

ఇప్పడు చేపట్టిన పదవులను కూడా సమర్థవంతంగా నిర్వర్తించి ఉత్తమ పరిపాలన అందించి చరిత్రలో ఉత్తమ పరిపాలకులుగా పేరు సంపాదించుకోవాలని జాతి ఆకాంక్షిస్తున్నది.

వంద ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారి మాదిగలకు ( దళితులకు కుడా) వైస్ ఛాన్సలర్ గా అవకాశం ల

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..