ఉన్నత విద్యావ్యవస్థలో ఉన్నత పదవులు పొందిన ముగ్గురు మాదిగ ప్రొఫెసర్లకు శుభాకాంక్షలు….
గౌ. శ్రీ మంద కృష్ణ మాదిగ గారి పోరాట ప్రభావం వలన ఉన్నత విద్యారంగానికి సంబంధించిన పదవుల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు మాదిగ బిడ్డలను ఉన్నత పదవుల్లో నియమించింది.
అకడమిక్ పరంగా, అడ్మినిస్ట్రేటివ్ పరంగానూ అద్భుతమైన నైపుణ్యం కలిగిన మాదిగ ప్రొఫెసర్లకు ఉన్నత పదవులు లభించడం పట్ల మాదిగలు మరియు ఉప కులాల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం గారు ( ఓయూ)
ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ గా నియమితులైనారు.
ప్రొఫెసర్ M. కుమార్ గారు (ఓయూ)
ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమితులైనారు..
ప్రొఫెసర్ గోవర్దన్ గారు ( JNTU)
బాసర RGUKT వైస్ ఛాన్సలర్ (IC) గా నియమితులైనారు.
ఈ ముగ్గురూ ఇప్పటికీ యూనివర్సిటీలలో వివిధ పదవులను చేపట్టి సమర్థులుగా పేరు తెచ్చుకున్నారు.
ఇప్పడు చేపట్టిన పదవులను కూడా సమర్థవంతంగా నిర్వర్తించి ఉత్తమ పరిపాలన అందించి చరిత్రలో ఉత్తమ పరిపాలకులుగా పేరు సంపాదించుకోవాలని జాతి ఆకాంక్షిస్తున్నది.
వంద ఏండ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో మొదటిసారి మాదిగలకు ( దళితులకు కుడా) వైస్ ఛాన్సలర్ గా అవకాశం ల










