కామ్రేడ్ జీ.ఎన్. సాయిబాబా ఆకస్మిక అమరత్వానికి బాధాతప్త హృదయంతో…

ప్రియమైన వైద్యులారా,
సాయిబాబా కళ్ళను తీసేప్పుడు
కొంచెం మృదుత్వాన్ని జోడించండి
వాటిల్లో అతను కలగన్న మరో ప్రపంచపు జాడలు మరొకరిలో విప్పారవచ్చునేమో

ఆ గుండెను మరింత నైపుణ్యంగా వెలికి తీయండి
మనువాద ఫాసిస్టు మూకల బందీఖానాలో
చావును నిరాకరించిన ఆ ఉక్కునరాల గుండెలోతుల్లో,
ఆదివాసుల పట్లా, పీడిత,తాడిత ప్రజానీకం పట్లా
అంతటి సున్నితత్వపు మూలాలు దొరకవచ్చు

నిత్య నిర్బంధంలో, నొటొక్క జబ్బులతో పెనుగులాడుతూ విశ్వాసాల కోసం నిలబడడం అంటే ఏమిటో చెప్పేందుకు
పూటకో సిద్దాంతం ప్రవచించే
ఊసరవెల్లి ఉద్యమకారుల ముఖాలపై
ఆ పోలియోకాళ్ళతో జాడించేందుకేమైనా అవకాశముందేమో చూడండి

మరొక్క, చివరి విన్నపం…
ఆ మెదడును మాత్రం
రేపటి తరాలకోసం, మరింత జాగ్రత్తగా భద్రపరచండి
తొంభై శాతం పైగా వికలాంగుడైనా,
అతని “ఆలోచించే మెదడు” ప్రమాదానికి వణికిన
ఈ దోపిడీవ్యవస్థ బలహీన లంకె (వీక్ లింక్) ను
బహుశా, ఎవరైనా పసిగట్టవచ్చు

(కామ్రేడ్ జీ.ఎన్. సాయిబాబా ఆకస్మిక అమరత్వానికి బాధాతప్త హృదయంతో…)

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..