కాసేపట్లో పెళ్లి అనగా తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి- ఆరుగురికి గాయాలు.

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి హుజురాబాద్ :హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామము వద్ద ఘోర రోడ్డు ప్రామాదం జరగడంతో ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి.ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు, ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో 108 వాహనంలో ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామము నుండి ఆటోలో కొత్తగట్టు గ్రామములోని మత్స్యగిరి స్వామి దేవాలయంలో ఉదయము నాలుగున్నర గంటలకు తాడూరి హనుమయ్య కొడుకు రవీందర్ వివాహానికి వెళుతుండగా సింగాపూర్ గ్రామము వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందనీ కేసు నమోదు చేసుకుని కాట్రపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. క్షేతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా ప్రమాదం జరిగిన వద్దనే తాడూరి రాజమౌళి మృతి చెందగా అతనిని హుజురాబాద్ మార్చురీకి తరలించారు. గాయపడిన వారిలో తాడూరి హనుమయ్య, తాడూరి తిరుపతి, తాడూరి ధర్మయ్య, తాడూరి గంగాధర్ లను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తాడూరి ధర్మయ్య, తాడూరి హనుమయ్య సీరియస్ గా ఉన్నారన్నారు. వీరంతా ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు కాసేపట్లో పెళ్లి జరుగుతుందనగా రోడ్డు ప్రమాదానికి గురి కావడం గమనార్హం.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

రేవంత్ సర్కార్‌ మాట మార్చింది.. రైతుల హామీలను విస్మరించింది! * ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేస్తే అన్నదాతలకు అన్యాయం తప్పదు * హామీలు అమలు చేయకపోతే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంటారు * రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర విమర్శలు….

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..