బాహు బలం ప్రతినిధి

ఆగస్టు 22 న చలో హైదరాబాద్.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూCPIML మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22 న చలో హైదరాబాద్ పిలుపు నిచ్చింది. ఇందుకు వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. 12 గంటలకు SVK నుండి ప్రదర్శన, 1 గంటలకు ఇందిరా పార్కు లో ధర్నా ఉంటుంది. హైదరాబాద్ లో వున్న ప్రజలు, సానుభూతి పరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం…

Note : ఇంతకు ముందు

తహశీల్దార్,కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు పూర్తి అయ్యాయి)

M.Hanmesh

CPI(ML)మాస్ లైన్ కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్

9441162844

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !