బాహు బలం ప్రతినిధి
ఆగస్టు 22 న చలో హైదరాబాద్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూCPIML మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22 న చలో హైదరాబాద్ పిలుపు నిచ్చింది. ఇందుకు వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. 12 గంటలకు SVK నుండి ప్రదర్శన, 1 గంటలకు ఇందిరా పార్కు లో ధర్నా ఉంటుంది. హైదరాబాద్ లో వున్న ప్రజలు, సానుభూతి పరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం…
Note : ఇంతకు ముందు
తహశీల్దార్,కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు పూర్తి అయ్యాయి)
M.Hanmesh
CPI(ML)మాస్ లైన్ కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్
9441162844
Post Views: 83










