బాహు బలం ప్రతినిధి

ఆగస్టు 22 న చలో హైదరాబాద్.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూCPIML మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22 న చలో హైదరాబాద్ పిలుపు నిచ్చింది. ఇందుకు వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. 12 గంటలకు SVK నుండి ప్రదర్శన, 1 గంటలకు ఇందిరా పార్కు లో ధర్నా ఉంటుంది. హైదరాబాద్ లో వున్న ప్రజలు, సానుభూతి పరులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం…

Note : ఇంతకు ముందు

తహశీల్దార్,కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు పూర్తి అయ్యాయి)

M.Hanmesh

CPI(ML)మాస్ లైన్ కార్యదర్శి గ్రేటర్ హైదరాబాద్

9441162844

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….