టి పి సి సి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఇంచార్జ్ ఆఫ్ అట్రాసిటీస్ గా తిప్పారపు సంపత్ నియామకం

సబ్బని వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి,
హుజురాబాద్:టి పి సి సి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్,రాష్ట్ర ఇంచార్జ్ ఆఫ్ అట్రాసిటీస్ గా హుజురాబాద్ పట్టణానికి చెందిన తిప్పారపు సంపత్ నియామకం అయ్యారు.ఈ సందర్భంగా తిప్పారపు సంపత్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో గతం నుండి విద్యార్థులు వారి సమస్యలు పరిష్కరించుటకై ఉమ్మడి జిల్లాలో ఎన్నికల పద్ధతిలో నన్ను ఎన్ ఎస్ యు ఐ. జిల్లా అధ్యక్షులుగా,నిరుద్యోగ యువత కోసమై నన్ను గతంలో ఎన్నికల పద్ధతిలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా,రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఓట్లు వేసి గెలిపించడం జరిగిందన్నారు.ఇప్పుడు దళిత జాతి సమస్యల పరిష్కరించుటకై నాకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను దళిత జాతి కోసం పనిచేస్తానని హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతానని తెలియజేస్తూ టి పి సి సి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్, రాష్ట్ర ఇంచార్జ్ ఆఫ్ అట్రాసిటీస్ గా నియమించిన రాష్ట్ర ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ ప్రితంకి,నా నియమకానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కి,రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి,రాష్ట్ర మంత్రి దామోదర్ రాజ నరసింహకి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ కి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఇంచార్జ్ రమేష్ బాబు కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..