ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ ను కలిసిన హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు…

బాహుబలంప్రతినిధి హుజూరాబాద్ జూలై 12:
శుక్రవారం రోజున తెలంగాణా రాష్ట్రఎస్సీ
కార్పోరేషన్ చేర్మెన్ గా”నాగరిగారి ప్రీతమ్”పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మిడిదోడ్డి రాజు హుజురా బాద్ మండల మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య జుపాక మళ్లీశ్వరి లంకదాసరి ప్రవీణ్ మిడిదోడ్డి విజయ్ తదితరులు హైదరాబాద్ లోని సచివాలయంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన తెలియజేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !