బొమ్మకల్ లో వైభవంగా రేణుక ఎల్లమ్మ బోనాలు

బాహుబలంన్యూస్ సైదాపూర్ జూన్ 25:
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామం అంబేద్కర్ నగర్ కు చెందిన ఒక వ్యక్తి చనిపోవడం వలన టైం కు ఎల్లమ్మ బోనాలు చేయలేకపోయిన కాలనీవాసులు తిరుగువారమైన మంగళవారం రోజు రేణుక ఎల్లమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాలనీలో ప్రతి గడప నుండి మహిళలు బోనాలు ఎత్తుకొని డబ్బు సప్పులతో శివసత్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా గ్రామ శివారులో గల ఆలయానికి చేరుకొని రేణుక ఎల్లమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వర్షాలు బాగా పడాలని బాగా పంటలు పండాలని అమ్మవారిని వేడుకొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….