మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి..కౌ ఫౌండేషన్ చైర్మన్, సామాజిక వేత్త కాశెట్టి కుమార్.

(వెంకటస్వామి బాహుబలం ప్రతినిధి)
ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి వృక్షాలుగా ఎదిగే వరకు సంరక్షించాలని కౌ ఫౌండేషన్ చైర్మన్,సామాజిక వేత్త కాశెట్టి కుమార్,విశ్వహిందు పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు కళ్ళెపు సుధాకర్ రావులు కోరారు. శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో’మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం’అనే నినాదంతో సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన అనంతరం అనంతరం కాశెట్టి కుమార్, కళ్ళెపు సుధాకర్ రావులు మాట్లాడుతూ పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. మొక్కలు నాటి చెట్లను పెంచితేనే వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని,పరిశుభ్రత,స్వచ్ఛమైన గాలి లభిస్తుందని దీంతో ఆరోగ్యవంతంగా జీవించవచ్చన్నారు.భవిష్యత్ తరాలకు పచ్చదనం.స్వచ్చమైన వాతావరణం అందించినవాళ్ళమవు తామని వారన్నారు.మానవ జాతికి మొక్కలే ఆధారమన్నా రు.ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. మొక్కలు నాటి చెట్లను పెంచాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని.పర్యావరణాన్ని కాపాడాలనే తపనతో కృషి చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్న సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ సేవలు అభినందనీయమని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ బండి శేషయ్య, కొమురవెళ్ళి సదానందం,కళ్ళెపు రేణుక,రాజు,భీమోజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..