ఈటల గెలుపు హుజురాబాద్ లో స్వీట్ల పంపిణీ …

బాహుబలం న్యూస్ హుజూరాబాద్:
దేశంలోనే అతి పెద్ద నియోజక వర్గం
మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల హుజురాబాద్ ఆటో యూనియన్ నాయకులు సంతోషంతో సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ వారు మాట్లాడుతూ 3.80 లక్షల మెజార్టీ సాధించడం.బిజెపి కేంద్ర మంత్రివర్గంలో మంచి స్థానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో ఆటో యూనియన్ నాయకులు పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన దేవునూరి శ్రీకాంత్,సిర్సపల్లి గ్రామానికి చెందిన చొప్పరి ప్రశాంత్,తదితరులు ఆటో డ్రైవర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….