ఈటల గెలుపు హుజురాబాద్ లో స్వీట్ల పంపిణీ …

బాహుబలం న్యూస్ హుజూరాబాద్:
దేశంలోనే అతి పెద్ద నియోజక వర్గం
మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల హుజురాబాద్ ఆటో యూనియన్ నాయకులు సంతోషంతో సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ వారు మాట్లాడుతూ 3.80 లక్షల మెజార్టీ సాధించడం.బిజెపి కేంద్ర మంత్రివర్గంలో మంచి స్థానం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో ఆటో యూనియన్ నాయకులు పోతిరెడ్డి పేట గ్రామానికి చెందిన దేవునూరి శ్రీకాంత్,సిర్సపల్లి గ్రామానికి చెందిన చొప్పరి ప్రశాంత్,తదితరులు ఆటో డ్రైవర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఏప్రిల్ 28న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ను విజయవంతం చేయాలి – సర్పంచులకు ఆహ్వాన పత్రాలు అందజేసిన రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు – డిమాండ్లు నెరవేర్చకుంటే 16న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !