13వ వార్డు లో ఇంటింటి ప్రచారం. పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు యేముల పుష్పలత..

బాహుబలం న్యూస్ మే05 హుజూరాబాద్.
హుజురాబాద్ పట్టణంలోని13 వ వార్డు ఇందిరానగర్ కాలనీ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రోజు న హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీ వొడి తెల ప్రణవ్ ఆదేశానుసారం పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షు రాలు యేముల పుష్పలత ఆద్వర్యంలో గడపగడపకు ప్రచా రం నిర్వహించారు.ఈ సందర్భంగా పుష్పలత మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కేంద్రంలో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి చేయాలని అన్నారు ఈప్రచారంలో సందమల్ల బాబు,కొలుగూరిశీను,కొమురయ్య.రజిత,సమ్మయ్యఅజయ్,విష్ణు,సరిత,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !