కందుగుల లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం..

బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 04
హుజురాబాద్ మండలం కందుగుల గ్రామం లో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీన ర్ ఇమ్మడి దయాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్ర మంలో గ్రామశాఖ అధ్యక్షుడు మొడతల సాంబయ్య ఉపాధ్య క్షులు ఇమ్మడి రాజయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొన్ని సమిరెడ్డి పానుగంటి కిరణ్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఎండి నూరుల్లా మాదం సమ్మయ్య ఇమ్మడి రాజశేఖర్ దాసి సదా నందం ఇమ్మడి కుమార్ తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….