బాహుబలం న్యూస్ హుజూరాబాద్ మే 04
హుజురాబాద్ మండలం కందుగుల గ్రామం లో శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీన ర్ ఇమ్మడి దయాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు ను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భం గా ఆయన మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు ఈ కార్యక్ర మంలో గ్రామశాఖ అధ్యక్షుడు మొడతల సాంబయ్య ఉపాధ్య క్షులు ఇమ్మడి రాజయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొన్ని సమిరెడ్డి పానుగంటి కిరణ్ రెడ్డి రత్నాకర్ రెడ్డి ఎండి నూరుల్లా మాదం సమ్మయ్య ఇమ్మడి రాజశేఖర్ దాసి సదా నందం ఇమ్మడి కుమార్ తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు
Post Views: 169










