దహన సంస్కార అంతిమ యాత్రలో పాల్గొన్న హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్

బాహు బలం న్యూస్ హుజూరాబాద్
అమెరికా లో జరిగిన కారు ప్రమాదంలో హుజురాబాద్ కు చెందిన ప్రముఖ వైద్యుడు ముక్కా కృష్ణమూర్తి మనవడు డాక్టర్ నవీన్ స్వాతి. ( ఆర్థోపెడిక్ )ల కుమారుడు ముక్కా నివేష్ అమెరికాలో మృతి చెందగా అది వారం రోజు హుజురాబాద్ పట్టణంలో వారి
ఇంటి వద్ద మృతదేహానీకు పూలమాల వేసి,
నివాళులర్పించి, దహన సంస్కార అంతిమ యాత్రలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !