కోలోరెక్టల్ కాన్సర్ పై ప్రజలకు అవగాహన .. గోడపత్రిక ఆవిష్కరణ.

కోలోరెక్టల్ కాన్సర్ పై ప్రజలకు అవగాహన .. గోడపత్రిక ఆవిష్కరణ. చైతన్య రథం ప్రారంభం.
కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో

హుజూరాబాద్ మార్చి 21
హుజూరాబాద్ కూరపాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కోలోరెక్టల్ కాన్సర్ అవగాహన నెల మార్చ్ లో భాగంగా కోలన్ క్యాన్సర్ (పెద్ద ప్రేగు క్యాన్సర్) కు సం బంధించి ప్రజలలో అవగాహన కల్పించడం కోసం కూరపాటి హాస్పిటల్ యాజమన్యం డా. కూరపాటి రాధికారమేష్, గోడ పత్రిక లని ఆవిష్కరించి ,చైతన్య రథం ని ప్రారంభించా రు.

 

ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడు తూ ప్రస్తుత జీవన విధానంలో పెద్దపేగు కాన్సర్ కూడా ఒక మహమ్మారి ల వ్యాప్తి
చెందింది .మలం లో రక్తం పడటం ని సాధా రణ పైల్స్ గ భావించి నాటు వైద్యుల సలహా లు తీసుకోవడం ,లేటుగా గుర్తించడం,50 సంవత్సరాల వయసు పైబడిన వారిలో ఎక్కువ గా గుర్తించడం వలన కాన్సర్ బారిన పడాల్సి వస్తుందన్నారు.కావున మలం లో రక్తం పడటం ని ప్రారంభ దశలలో నే గుర్తించి డాక్టర్ గారి సలహాలు పొందటం వలన కాన్సర్ నుండి విముక్తి పొందవచ్చు .అలాగే డాక్టర్ రాధికా మాట్లాడుతూ .. స్త్రీలలో కూడా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాకూడా సిగ్గు బిడియం వలన తగిన సమయం లో డాక్టర్ గారి సలహాలు తీసుకోకపోవడం వల న వ్యాధి బారిన పడాల్సివస్తుందన్నారు.

 

కావున ప్రారంభ దశలోనే తగిన సలహాలు తీసుకోవాలని సూచించారు ,వీటిని ముందు గా గుర్తించి తగిన చికిత్స తీసుకో గలిగితే కాన్సర్ బారిన పడే అవకాశాలు తక్కువ గా ఉంటాయి అని వివరించారు , ఈ కార్యక్ర మం లో హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..