కమలాపూర్ మండలంలో బి ఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక.

కమలాపూర్ మండలంలో బి ఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి 300 మంది కాంగ్రెస్ పార్టీలో చేరిక……………………………….. ఈరోజు కమలాపూర్ మండలం కన్నూరు వంగపల్లి గూడూరు కొత్తపల్లి గ్రామాల నుండి 300 మంది బి ఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జి ఒడి తల ప్రణవ్ బాబు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు ఇట్టి కార్యక్రమంలో టిపిసిసి కోఆర్డినేటర్ తవుటం రవీందర్ బాలసాని రమేష్ గౌడ్ దేశిని ఐలయ్య గౌడ్ చరణ్ పటేల్ పోడేటి బిక్షపతి విష్ణు దాసు వంశీధర్ రావు నాంపల్లి ప్రభాకర్ బొల్లం రాజిరెడ్డి పోతిరెడ్డి ఓదెలు బాల పూరి కనకరత్నం నల్లాని సురేష్ అశోక్ రావు తదితరులు పాల్గొన్నారు.. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాసరావు మాజీ ఎంపీటీసీ కొలిపాక సాంబయ్య కొత్తపల్లి మాజీ సర్పంచ్ బండారు సంపత్ మాజీ ఉపసర్పంచ్ కుమ్మరి బాబు పాక చంద్రమౌళి నేరెళ్ల చంద్రమౌళి నర్మెట్ట శ్రీనివాస్ మాజీ సర్పంచి పబ్బు రామచంద్రం పాక రమేష్ కిన్నెర తిరుపతి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరినారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..