ఘంటా అశోక్ సత్యనారాయణ దశదినకర్మకు హాజరైన తెలంగాణ పంబాల సంఘం నేతలు

బాహుబలంన్యూస్ కరీంనగర్ సెప్టెంబర్ 24;
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి సోదరుడు ఘంటా అశోక్ సత్యనారాయణ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, బుధవారం కరీంనగర్లోని సీతారాంపూర్‌లో గల కేఆర్ గార్డెన్స్‌లో జరిగిన ఆయన దశదినకర్మకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ పంబాల సంఘం సీనియర్ నాయకులు తరలివచ్చి ఘంటా చక్రపాణి, సత్యనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారిలో కొరిమి నరసింహ స్వామి, గుంటి భిక్షపతి, కొరిమి పితాంబర్, శ్రీనివాస్, నవీన్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు ఘంటా అశోక్ సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మిత్రుడిని కోల్పోవడం పట్ల తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబానికి అండగా ఉంటామని పంబాల సంఘం నాయకులు హామీ ఇచ్చారు. అశోక్ సత్యనారాయణ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….