హుజురాబాద్‌లో పేదలకు చేయూత: రూ. 5 లక్షల PMEGP రుణ పంపిణీ.

బాహు బలంన్యూస్ హుజురాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 28:
హుజురాబాద్: అంబేద్కర్ జయంతి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) హుజురాబాద్ శాఖ పేదలకు ఆర్థికంగా అండగా నిలిచింది. బ్యాంకు మేనేజర్ ప్రత్యేక చొరవతో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) కింద దమ్మకపేటకు చెందిన బి. ఎల్లమ్మ అనే లబ్ధిదారునికి మినీ డైరీ ఫామ్ ఏర్పాటు కోసం రూ. 5 లక్షల రుణాన్ని మంజూరు చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ పేదల రాజ్యాధికార సమితి (TPRS) రాష్ట్ర అధ్యక్షులు పేదల పెన్నిధి ప్రేమన్న, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బోరాగాల సమ్మయ్య మాట్లాడుతూ బ్యాంకు మేనేజర్‌కు తెలంగాణ పేదల రాజ్యాధికార సమితి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజున పేద మహిళకు ఉపాధి కల్పించేందుకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ రుణం ద్వారా ఎల్లమ్మ ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
లబ్ధిదారురాలు బి. ఎల్లమ్మ మాట్లాడుతూ బ్యాంకు అధికారులు చూపిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రుణం తన కుటుంబానికి జీవనోపాధినిస్తుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది మరియు పేదల సంఘం నాయకులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..