ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం.

bahubalamtv Reporter
bahubalamtv.in

ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం.

బాహు బలం న్యూస్ హుజురాబాద్, ప్రతినిధి : పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన కాయిత రాములు, కామని రవీందర్ లను మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టా ప్ర జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ… కాయిత రాములు, కామని రవీందర్ లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నిక కావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. పాత్రికేయులు ప్రజా పక్షాన నిలబడి ప్రజల సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ వాటి పరిష్కారం కోసం నిరంతరము పాటుపడాలన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేసి పత్రికా సారథులుగా అందరి మన్ననలను పొందాలని కోరారు. అలాగే పాత్రికేయులు సమాజాభివృద్ధిలో ఒక మూల స్తంభముగా ప్రధాన భూమిక పోషిస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు సమాజం యొక్క అభివృద్ధి కొరకు సమసమాజ స్థాపకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమములో టా ప్ర జిల్లా శాఖ ఉపాధ్యక్షులు బొంగోని వెంకటయ్య, సయ్యద్ మునీరుద్దీన్, రావికంటి రామకృష్ణయ్య, టాప్రా హుజురాబాద్ శాఖ అధ్యక్షులు శనిగరం నరేందర్, ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య ,కోశాధికారి మండల వీరస్వామి, జయన్న ఫౌండేషన్ అధ్యక్షులు గుడిపాటి జయపాల్ రెడ్డి, అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు ఖలీద్ హుస్సేన్ ,జ్యోతిబాపూలే కమిటీ అధ్యక్షులు ఉప్పు శ్రీనివాస్ పటేల్ ,ఆలేటి రవీందర్, సందేల వెంకన్న, టా ప్ర నాయకులు తాటిపాముల కనకయ్య, సొల్లేటి మల్లారెడ్డి, గుంటి ఎల్లయ్య, గంగిశెట్టి సాంబయ్య ,దొంత హరికిషన్, తౌటం శ్రీహరి, గూడూరి స్వామి రెడ్డి ,గాజ గంగయ్య, చందుపట్ల రామ్మూర్తి, కొత్తగట్టు రాజిరెడ్డి, వేల్పుల భాస్కర్ ముక్కెర మొగిలి, రామ్ రాజేశ్వర్, గరవేన శ్రీకాంత్ ,ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

బాహు బలం న్యూస్ హుజురాబాద్, ప్రతినిధి : పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హుజురాబాద్ ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన కాయిత రాములు, కామని రవీందర్ లను మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా టా ప్ర జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ… కాయిత రాములు, కామని రవీందర్ లు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్నిక కావడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. పాత్రికేయులు ప్రజా పక్షాన నిలబడి ప్రజల సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతూ వాటి పరిష్కారం కోసం నిరంతరము పాటుపడాలన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేసి పత్రికా సారథులుగా అందరి మన్ననలను పొందాలని కోరారు. అలాగే పాత్రికేయులు సమాజాభివృద్ధిలో ఒక మూల స్తంభముగా ప్రధాన భూమిక పోషిస్తూ ప్రజల ఆకాంక్ష మేరకు సమాజం యొక్క అభివృద్ధి కొరకు సమసమాజ స్థాపకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమములో టా ప్ర జిల్లా శాఖ ఉపాధ్యక్షులు బొంగోని వెంకటయ్య, సయ్యద్ మునీరుద్దీన్, రావికంటి రామకృష్ణయ్య, టాప్రా హుజురాబాద్ శాఖ అధ్యక్షులు శనిగరం నరేందర్, ప్రధాన కార్యదర్శి చీకట్ల సమ్మయ్య ,కోశాధికారి మండల వీరస్వామి, జయన్న ఫౌండేషన్ అధ్యక్షులు గుడిపాటి జయపాల్ రెడ్డి, అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు ఖలీద్ హుస్సేన్ ,జ్యోతిబాపూలే కమిటీ అధ్యక్షులు ఉప్పు శ్రీనివాస్ పటేల్ ,ఆలేటి రవీందర్, సందేల వెంకన్న, టా ప్ర నాయకులు తాటిపాముల కనకయ్య, సొల్లేటి మల్లారెడ్డి, గుంటి ఎల్లయ్య, గంగిశెట్టి సాంబయ్య ,దొంత హరికిషన్, తౌటం శ్రీహరి, గూడూరి స్వామి రెడ్డి ,గాజ గంగయ్య, చందుపట్ల రామ్మూర్తి, కొత్తగట్టు రాజిరెడ్డి, వేల్పుల భాస్కర్ ముక్కెర మొగిలి, రామ్ రాజేశ్వర్, గరవేన శ్రీకాంత్ ,ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..

దేశ నిర్మాణంలో ఇంజనీర్ల పాత్ర చిరస్మరణీయం.. పోలాడి రామారావు. ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు భావితరాలకు ఆదర్శం. సెప్టెంబర్ 18న వరంగల్‌లో 1982–86 బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనం.

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

బాహుబలం టివీ

 Don't Miss this News !

కిట్స్‌ పూర్వ విద్యార్థుల ప్రతిభ కళాశాలకు గర్వకారణం. కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతరావు. ఘనంగా 1982-86 బ్యాచ్‌ ‘రూబీ రీయూనియన్‌’ వేడుకలు.. హాజరైన ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ప్రముఖులు….

తెలంగాణ అమరుల వీరోచిత పోరాటాలను పాఠ్యాంశాల్లో చేర్చాలి… నిరంకుశ పాలనపై ఎదురొడ్డి పోరాడిన గడ్డ తెలంగాణ …., సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం అమరులను అవమానించడమే, కరీంనగర్‌లో ఘనంగా విమోచన దినోత్సవం: జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రజాసంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు..