వెయ్యి గొంతులు లక్షల డప్పుల మహా ప్రదర్శన.. వాల్ పోస్టర్ ఆవిష్కరణ..

బాహు బలం న్యూస్ ప్రతినిధి కమలాపూర్ ఫిబ్రవరి: 02.
కమలాపూర్ మండలంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ఆదివారం రోజున గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఈనెల 7న హైదరాబాదు లో జరగబోయే వెయ్యి గొంతులు లక్షల డప్పుల మహా ప్రదర్శన వాల్ పోస్టర్లను MRPS మండల అధ్యక్షులు ముత్యాల రమేష్ మాదిగ ఆధ్వర్యం లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో MRPS హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అంకిల్ల రాజు మాదిగ, చిలువేరు సంపత్ మాదిగ, MSP జిల్లా ఉపాధ్యక్షులు అంకిల్ల రాజు మాదిగ, MRPS జిల్లా ప్రధాన కార్యదర్శి శేనిగరపు రవేందర్ మాదిగ MSP జిల్లా కార్యదర్శి ఇసం పెల్లి రమేష్ మాదిగ,MRPS మండల ఉపాధ్యక్షులు నంద్దునూరి ప్రసాద్ మాదిగ MSP జిల్లా నాయకులు ,ఇసం పెల్లి ప్రభాకర్ మాదిగ, MRPS మండల కార్యదర్శి కుమార్ మాదిగ,MRPS నాయకు లు.మాట్ల వెంకటేశ్వర్లు మాదిగ,మాట్ల రమేష్ మాదిగ, పుల్ల వినోద్ మాదిగ, పుల్ల శోభన్ మాదిగ,పుల్ల శ్రీను మాదిగ,మాట్ల ఐలయ్య మాదిగ, పుల్ల రామస్వామి మాదిగ, ఇసంపెల్లి రవేందర్ మాదిగ,దాసరి రవేందర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….

మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ వచ్చే నెల 30కి సమరభేరి సభ వాయిదా:.. జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి సభ.. ధాన్యం కొనుగోళ్లలో సర్కారు వైఫల్యంపై ధ్వజం..

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

ఆరుగాలం పండించిన రైతులు కల్లాల వద్ద అరిగోస పడుతుంటే పట్టించుకునే నాథుడే లేడా? …ప్రజాప్రతినిధులు ఎక్కడ? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? …- రైతు జేఏసీ నిలదీత.

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్ విఫలం.: పోలాడి రామారావు ధ్వజం …..పది రోజులు గడుస్తున్నా మొదలవ్వని సేకరణ ….దళారుల కోసం కావాలనే జాప్యం చేస్తున్నారని విమర్శ…. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ ….