మూఢనమ్మకాల్లో ఇంకా బతుకుతున్న కొందరి జీవితాలు….

మూఢనమ్మకాల్లో ఇంకా బతుకుతున్న కొందరి జీవితాలకి ఈ కథ అంకితం.🫵

వితంతువు గా మారిన ఓ కోడలు తాను మూడు నెలల గర్భవతినని అత్తగారికి చెప్పింది.

ఆ మాటతో వారింట్లో కలకలం, భూకంపం పంచాయతీ పెట్టించారు.

పంచాయతీ లో ప్రజలు నీ గర్భానికి కారణం ఎవరని నిలదీశారు.

అప్పుడాకోడలు నేను మూడు నెలల క్రితం ప్రయాగరాజ్ త్రివేణి సంగమం వెళ్లి స్నానం చేస్తూ గంగా జలాన్ని మూడు సార్లు త్రాగాను దాంతో నేను గర్భం దాల్చానని చెప్పింది.

పంచాయతీ ప్రజలు అలా ఎలా సాధ్యమని గద్దించారు.

అప్పుడామే ఇలా చెప్పింది మహాత్ముడగు మహాపురుషుని వీర్యం గంగలో స్ఖలింపబడింది దానివల్ల నేను గర్భవతి నయ్యాను సర్పంచిగారు అని సమాధానం చెప్పింది.

అందుకు వారు అది అసాధ్యం ఒకరి వీర్యం త్రాగి గర్భం దాల్చడం ముమ్మాటికీ జరగదు అని ముక్త కంఠం తో వ్యతిరేకించారు.

అందుకు ఆ మహిళ చేప హనుమంతుని చెమట ను సేవించి గర్భం దాల్చి మకరధ్వాజునికి జన్మనిచ్చింది.

విభండక ఋషి యొక్క వీర్యస్కళనం ద్వార శృంగిఋషి జన్మించాడు.

సూర్యుని ఆశీస్సులతో కుంతి కర్ణుడికి జన్మనిచ్చింది.

దశరథమహారాజు ముగ్గురు భార్యలు పాయసం సేవించి నలుగురు కుమారులను కన్నారు.

సీతదేవి భూగర్భంలో పాతిపెట్టిన కుండలోంచి పుట్టింది కదా ఇవన్నీ సాధ్యం నాది అసాధ్యమా..

పుక్కటి పురాణాలూ, మతగ్రంధాలు, కట్టుకతలు వ్రాసి ప్రజల్ని అజ్ఞానులుగా చేయబడ్డాయి.

అలాంటి పుస్తకాలు మనకు అవసరం లేదు.

అజ్ఞానం, మూఢవిశ్వాసాలు, కపటత్వం, గుడ్డిభక్తి లేని.. వైజ్ఞానిక, తార్కిక ఆలోచనలే నేటి మన సమాజానికి అవసరమని…నేను గర్భనాటకమాడాను.. నేను గర్భాన్ని దాల్చలేదు.

నన్ను పరీక్షించి చూసుకొండని సమాధానమిచ్చింది.

ఇది విన్న ప్రజలంతా నిజమే కదా అని ఆలోచనలో పడ్డారు.🤔

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..