ఒక్కసారిగా పెరిగిన ధరలు…సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం ఒక్కసారిగా పెరిగిన ధరలు…సామాన్యులకు తప్పదు ఆర్ధిక భారం

(Sabbani venkataswamy బాహుబలం ప్రతినిథి)
హుజూరాబాద్ జూన్ 19: ముడిపదార్థాల వ్యయాలు పెరగడంతో నూడుల్స్, సబ్బులు, బాడీవాష్‌ల ధరలను కొన్ని FMCG కంపెనీలు పెంచేశాయి.
దీంతో సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2-9%,
జుట్టు సంరక్షణ నూనెలు 8-11%,
ఎంపిక చేసిన ఆహారాల ధరలు 3-17% పెరగనున్నాయి.
డోవ్ సబ్బులు 2%,
విప్రో ఉత్పత్తులు 3%,
HUL షాంపూ, స్కిన్ ఉత్పత్తుల ధరలు 4%,
నెస్లే కాఫీ 8-13%,
మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలు 17% పెరిగాయి.
ఇక డాబర్ ఇండియా 1-5%, బికాజీ 2-4% ధరలు పెంచనున్నాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !