దూకుడుకు కళ్లెం వేయండి .. ఏ సి పి సాబ్…

బాహుబలం న్యూస్ హుజురాబాద్.జూన్ 17
హుజురాబాద్ సబ్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారి పనికోసం వినియోగిస్తున్న ట్రిపర్లు,గ్రానైట్ రాళ్లను తీసుకువెళ్లే భారీ వాహనాలు అతి వేగం అజాగ్రత్తగా వెళ్లడం వలన రోడ్డు ప్రమాదాలుజరుగుతున్నాయని వాటి వేగానికి కళ్లెం వేయాలని హుజురాబాద్ ఏ సీ పి శ్రీనివాస్ జీ ని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారని బాణాల శ్యామ్ సుందర్ సీనియర్ అడ్వకేట్ అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను డ్రంకెన్ డ్రైవ్ పేరిట,ఇసుక లారీలను,ట్రాక్టర్లను తరుచు ఆపి తనిఖీ చేసే సంబంధిత అధికారులు గ్రానైట్ వాహనాలు, మధ్యప్రదేశ్ ట్రిప్పర్లు వాహనాలను ఎందుకు ఆపి ఆ వాహనాల అతి వేగాన్ని,సంబంధిత కాగితలను తనిఖీ చేయడం లేదని అన్నారు.ఎల్కతుర్తి మండలం పెంచ్చికల్ పెట్ నుండి శంకరపట్నo తాడికల్ గ్రామ జాతీయ రహదారి పరిధి గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారని.ఈ రహదారి వాహనాలను తనిఖీ చేస్తే అతి వేగంను నియంత్రించబడు తుందని ప్రజలు సూచిస్తున్నారు.రహదారి పనులకు ఉపయోగించే వాహనాలకు లైసెన్సులు మరియు నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేని వారితో మద్యం సేవించి మైనర్లు సైతం అతి వేగంగా అజగ్రత్తగా నడిపి ఆ రహదారిపై వెళ్లే ప్రజల అమూల్యమైన ప్రాణాలను గాలిలో కలుపుతున్నారని ఆరోపిస్తున్నారు.ఫలితంగా ఈ దారిన ప్రతిరోజు రోడ్డు రక్తంతో తడుస్తుందని వెంటనే అతి వేగానికి కళ్లెం వేసే దిశగా సంబంధిత అధికారులతో చర్యలు చేపట్టి అమూల్యమైన ప్రాణాలను కాపాడాలని ఏ సీ పి ని ప్రజలు కోరుతున్నారు. బాణాల శ్యామ్ సుందర్ అన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..

మురళీధర్ దేశ్‌పాండే ఆకస్మిక మృతి తెలంగాణ సమాజానికి తీరని లోటు…… ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర సంతాపం …కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో ఘనంగా నివాళులు ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ప్రతిష్టించాలి…… సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి…..

హామీల అమలులో చేతులెత్తేసిన రేవంత్ సర్కార్: రైతు జేఏసీ నేత పోలాడి రామారావు ధ్వజం ​రెండున్నరేళ్లు దాటినా నెరవేరని వాగ్దానాలు ​అరకొర రుణమాఫీ.. ‘భరోసా’ నిధుల్లో కోత ​ఈ నెల 14న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ సమరభేరి.

తెలంగాణ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం: పోలాడి రామారావు * కరీంనగర్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు * అమరవీరుల స్తూపం వద్ద ప్రజా సంఘాల నివాళి * రైతులకు ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చాలి: జేఏసీ డిమాండ్.

మరిన్ని వార్తలు చూడండి :

బాహుబలం టివీ

 Don't Miss this News !

హామీల అమలులో రైతులకు విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం – పంటల కొనుగోళ్లతో చేతులెత్తేస్తున్న రేవంత్ సర్కార్.. – హామీలు నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికల్లో మూల్యం తప్పదు .. – రైతు, ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హెచ్చరిక..

అన్నదాతల పక్షాన పోరాటాల పోలికేక.. రేవంత్ సర్కార్‌పై రైతు ప్రజా సంఘాల జేఏసీ (ఐకాస) జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు సమరశంఖం!…‘…మహాగర్జన’కు కరీంనగర్‌లో సర్వం సిద్ధం.. రెండు లక్షల మందితో తరలిరానున్న అన్నదాతలు..